తెలంగాణలో మరో కరోనా పాజిటివ్

by sudharani |
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్
X

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగి వచ్చిన కరీంనగర్ వ్యక్తికి వైరస్ లక్షణాలు కనిపించడంతో అతన్నిగాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా రిపోర్టు పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు వెల్లడించారు. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 28కి చేరింది. మతప్రచారం కోసం ఇండోనేషియా బృందంతో తిరిగిన ప్రజలు స్వతహాగా వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, లేదా సెల్ఫ్ క్వారంటెన్‌లో ఉండాలని వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు.

Tags: carona postive case, ts total 28, karim nagar, self quarantain, state health officers

Advertisement

Next Story

Most Viewed