- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వార్షిక సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 30లోపు నిర్వహించడం లేదని సమాచారం. ఈ మేరకు రాష్ట్రాల అసోసియేషన్లకు బోర్డు కార్యదర్శి జైష లేఖ రాసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ – 1975 కింద బీసీసీఐ (BCCI)రిజిస్టర్ అయి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతీ ఏడాది సెప్టెంబర్ 30లోగా ఏజీఎం (AGM) నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ (Kovid) నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 2020లోపు ఏజీఎంలు నిర్వహించుకోవచ్చని తమిళనాడు సొసైటీ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, తర్వాత సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఇంకా స్పష్టం చేయలేదు.
Next Story