- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అటవీ శాఖ ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యావరణంపై విద్యార్థులకు ఆన్ లైన్ లో నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నది. జూలై 4 వరకు ఆరు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ ఆరు రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 45 నిమిషాలపాటు సెషన్ ఉంటుందని, ఈ కార్యక్రమంలో పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీశాఖ ఉన్నతాధికారులు పర్యావరణంపై అవగాహన కల్పిస్తారని తెలిపింది.
Next Story