- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
‘బాలు స్వరం అమరం… గుర్తులు అజరామరం’
by Shamantha N |
X
దిశ, వెబ్డెస్క్: సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన పాటలతో ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానులను అలరించిన ఎస్పీ బాలు గొంతు మూగబోయిందని విచారం వ్యక్తం చేశారు. బాలు మరణ వార్త తెలసిన ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విచారం వ్యక్తంచేశారు. ‘ఆయన స్వరం అమరం… గాయకుడిగా, నటుడిగా ఆయన గుర్తులు అజరామరం’ అని అన్నారు.
Read Also…
Advertisement
Next Story