- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,776 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 4,76,506కు కరోనా కేసులు చేరాయి. కాగా వైరస్ బారిన పడి తాజాగా 76 మంది మృతిచెందారు. ఇప్పటివరకూ కరోనాతో 4,276 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 1,02,067 యాక్టివ్ కేసులున్నాయి.
ఇప్పటివరకు కరోనా నుంచి 3,70,163 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 39.65 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నమోదయిన మరణాలు ఇలా ఉన్నాయి… చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 9 మంది, గుంటూరు 8, కడప 8, నెల్లూరు 8, పశ్చిమగోదావరి 6, విశాఖ 6, తూర్పుగోదావరిలో ఆరుగురు మృతి చెందారు. కృష్ణా 5, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కర్నూలు 2, విజయనగరంలో ఇద్దరు మృతి చెందారు.
Next Story