- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
దండుమైలారంలో కరోనాతో ఇద్దరు మృతి
by vinod kumar |
X
దిశ, ఇబ్రహీంపట్నం: కరోనా మండలంలో కరోనాతో మరొకరు మృతిచెందారు. మండలంలోని దండుమైలారంలో మంగళవారం కరోనాతో మరొకరు మృతిచెందారు. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మరణించింది. దీంతో దండుమైలారం గ్రామాల్లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది.
Advertisement
Next Story