దండుమైలారంలో కరోనాతో ఇద్దరు మృతి

by vinod kumar |
దండుమైలారంలో కరోనాతో ఇద్దరు మృతి
X

దిశ, ఇబ్రహీంపట్నం: కరోనా మండలంలో కరోనాతో మరొకరు మృతిచెందారు. మండలంలోని దండుమైలారంలో మంగళవారం కరోనాతో మరొకరు మృతిచెందారు. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మరణించింది. దీంతో దండుమైలారం గ్రామాల్లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed