- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. విశాఖపట్నంలోని వాల్తేరులో చిట్టీ నిర్వాహకురాలి ఇంటిని దీంతో బాధితులు ముట్టడించారు. నగరంలో భారీగా చిట్టీల వ్యాపారాన్ని సూర్యకుమారి నిర్వహించారు. రూ.10 కోట్లు వసూలు చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Next Story