- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
AP News:ఐపీఎస్లపై ఆరోపణలు..డీజీపీతో చర్చిస్తాం:సీపీ
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్డెస్క్: ఏపీలో సంచలనంగా మారిన బాలీవుడ్ నటిపై కేసుకు సంబంధించి విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు స్పందించారు. అయితే ఈ ఘటన పై ఇప్పటికే ముఖ్యమంత్రి స్పందించి ఆమెను వేధించిన వారిపై చర్యలు చేపట్టాలని డీజీపీ ద్వారకా తిరుమల రావును ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నాం అని విజయవాడ సీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నాం అన్నారు. దీనిపై డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని సీపీ తెలిపారు.
Advertisement
Next Story