- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వీఆర్వో అదృశ్యం.. రెండు రోజులు గడుస్తున్న తెలియని ఆచూకీ
by Jakkula Mamatha |
X
దిశ, పల్నాడు: ముప్పాళ్ళ మండలం నార్నెపాడు వీఆర్వో మల్లికార్జునరావు అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఫోన్ ఇంట్లో వదిలేసి వీఆర్వో కనిపించకుండా పోయారు. రెండు రోజులు గడుస్తున్నా వీఆర్వో ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వీఆర్వోకు ఎవరితోనైనా విభేదాలు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా వీఆర్వో కాల్ డేటాను సేకరించి ఎవరెవరితో మాట్లాడుతున్నారో గమనించారు. అదృశ్యానీకి గల కారణాలను వెతికే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు.
Next Story