బిగ్ న్యూస్.. పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

by Mahesh |   ( Updated:2024-08-28 15:20:16.0  )
బిగ్ న్యూస్.. పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి రూ.12,500 కోట్ల నిధులు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర మంత్రులతో జరిగిన మీటింగ్‌లలో కోరారు. కాగా ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. మొదటి దశ నిర్మాణానికి మొత్తం రూ. రూ.12,500 కోట్ల నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పోలవరం పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Next Story