- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై సీఐ ఫిర్యాదు
by Seetharam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ‘నన్ను చంపేస్తాను అని బెదిరిస్తున్నారు. నాకు ప్రాణ రక్షణ కల్పించండి’ అని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత తనను చంపుతానని బెదిరిస్తున్నారంటూ వాపోయారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధీర్ రెడ్డి తనను చంపుతానని పదేపదే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సుధీర్ రెడ్డి తో పాటు మొత్తం 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Advertisement
Next Story