- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తిరుమల లడ్డూ వివాదం.. బ్రాహ్మణ సంఘాల ఆందోళన
by Jakkula Mamatha |
X
దిశ, నరసరావుపేట: తిరుమల తిరుపతి లడ్డులో కల్తీకి నిరసనగా శనివారం నర్సరావుపేటలో బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగాయి. వైసీపీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత జగన్ తిరుపతిలో అడుగుపెట్టాలని నినాదాలు.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కల్తీకి బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సంప్రదాయాలు గౌరవించే వారినే రాష్ట్రంలో ఉన్న అన్ని దేవస్థానం పాలక మండల్లలో నియమించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story