- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..!
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. టీడీపీకి ఎన్నికల కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న.. లోకేష్పై చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు ఈసీని కోరారు. దీంతో అడిషనల్ సీఈవో టీడీపీకి తాజాగా నోటీసులు జారీ చేశారు. టీడీపీకి ఈసీ నోటీసులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story