‘దిశ’ కథనానికి స్పందన.. ఆ సచివాలయానికి తాళం

by Mahesh |
‘దిశ’ కథనానికి స్పందన.. ఆ సచివాలయానికి తాళం
X

దిశ, కళ్యాణదుర్గం: ‘కంబదూరులో లాడ్జి గా మారిన సచివాలయం’ అనే కథనం ‘దిశ’ తెలుగు దినపత్రికలో గురువారం ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనానికి మండల పరిషత్ అధికారులు స్పందించారు. సచివాలయాన్ని శుభ్రం చేసి, తలుపులకు మరమ్మతు చేసి తాళాలు వేశారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులకు సమాచారం అందిస్తామని ఇన్ ఛార్జ్ ఎంపీడీవో జయచంద్ర తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed