- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Amaravati: అమరావతిలో ఆగని చోరీలు.. మంచినీటి పైపులు ఎత్తుకెెళ్లిన దుండగులు
X
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం మారినా ఏపీ రాజధాని అమరావతిలో చోరీలు మాత్రం ఆగటంలేదు. రాజధాని నిర్మాణంలో భాగంగా ఎన్సీసీ కంపెనీకి చెందిన మంచినీటి బీడు పైపులను కొనుగోలు చేశారు. తుళ్లూరు, దొండపాడులో వీటిని సీడ్ యాక్సిన్ రోడ్డు సమీపంలో నిల్వ ఉంచారు. అయితే ఈ పైపులు ఒక్కొక్కటిగా చోరీకి గురవుతున్నాయి. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పైపులను ముక్కలుగా కోసుకుని ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలోనూ రాజధాని సామాగ్రిని కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా ఎత్తుకెళ్లిపోయారని, ఈ ప్రభుత్వంలోనై రాజధాని సామాగ్రి చోరీకి గురి కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story