Breaking:వైసీపీకి మరో షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా

by Jakkula Mamatha |
Breaking:వైసీపీకి మరో షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా
X

దిశ ప్రతినిధి,గుంటూరు:వైసీపీకి చెందిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రోశయ్య పొన్నూరు ఎమ్మెల్యే గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. దీనికి వైసీపీ ప్రముఖ నాయకులంతా వెళ్లారు. కానీ కిలారు రోశయ్య ఢిల్లీ వెళ్ళకుండా గుంటూరులో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి పార్టీకి షాక్ ఇచ్చారు. రోశయ్య రాజీనామా చేయడంతో జిల్లా వైసీపీలో ప్రముఖులు ఒక్కొక్కరు రాజీనామాలు చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


AP News:ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు..?



Next Story