- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
22 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు
by Jakkula Mamatha |
X
దిశ, పాలకొల్లు: పాలకొల్లు మండలం 22 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ.3.20 కోట్లు మంజూరయ్యాయి అని ఈ క్రమంలో పనులు చేపట్టనున్నట్లు ఎంపీడీవో ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. పాలకొల్లులో మండల పరిషత్ లోని తన ఛాంబర్లో శనివారం మాట్లాడారు. ఈ నిధులతో మొత్తం 40 సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రెండో విడతగా దాదాపు రెండు కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని ఈ నిధులతో 22 గ్రామాల్లోనూ సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎంపీడీవో ఉమామహేశ్వరరావు వివరించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు మంత్రి నిమ్మల రామానాయుడుకు ఇప్పటికే అందజేసినట్లు తెలిపారు .
Advertisement
Next Story