- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఘోర రోడ్డు ప్రమాదం : ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దుర్మరణం
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లా ఉండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ రోడ్డు దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ షాబ్జీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే వ్యక్తిగత సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలారు. ఇకపోతే షేక్ షాబ్జీ అంగన్వాడీల సమ్మెలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మార్గమధ్యలో ప్రమాదం బారినపడి మృతి చెందారు. ఇకపోతే షేక్ షాబ్జీ 2021లో ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Advertisement
Next Story