- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: కాకినాడ సభకు చేరుకున్న సీఎం జగన్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ సభకు సీఎం జగన్ చేరుకున్నారు. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజుకు చేరుకుంది. 17 రోజుల్లో 18 జిల్లాల్లో బస్సు యాత్ర కొనసాగించారు. మొత్తం 53 నియోజకవర్గాల్లో 1710 కిలో మీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. మొత్తం 12 బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. పలు నియోజవర్గాల్లో 5సార్లు ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. బస్సు యాత్రలో జనం సమస్యలు వింటూ సీఎం జగన్ ముందుకు సాగారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో ఏర్పాటు చేసిన సభకు సీఎం జగన్ చేరుకుని ప్రసంగిస్తున్నారు.
Read More..
చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Next Story