- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్యాండేజ్ తీసేసిన CM జగన్.. చిన్న మరక కూడా లేదంటూ నెట్టింట ట్రోల్స్
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ను కనుబొమ్మపై గాయం అయ్యింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఓ మైనర్ బాలుడు తాను రాయి విసిరినట్లు అంగీకరించారు. అతడ్ని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే నేడు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో నేడు(ఏప్రిల్ 27) సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ నుదుటిపై బ్యాండేజ్ లేకుండా కనిపించారు. పైగా జగన్ నుదుటిపై చిన్న మరక కూడా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పరోక్ష పార్టీలు మరిన్ని విమర్శలు గుప్పిస్తున్నారు.
Next Story