- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Home > ఆంధ్రప్రదేశ్ > CM Chandrababu: బుడమేరు గండ్ల పాపం గత ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: బుడమేరు గండ్ల పాపం గత ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్డెస్క్: బుడమేరుకు గండ్ల పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఆయన బుడమేరకు గండ్లు పడిన ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బుడమేరును పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు వచ్చాయని తెలిపారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చేందుకు కొన్ని రోజుల నుంచి శ్రమిస్తూనే ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు పెద్ద ఎత్తున కబ్జాలకు గురైందని.. ఆ కారణంగానే విజయవాడ పట్టణం వరదలతో అతలాకుతలమైందని తెలిపారు.
Advertisement
Next Story