- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > చిత్తూరు > తిరుమలలో హై అలర్ట్.. వచ్చే నెల 24 వరకు కొనసాగనున్న పోలీసుల ఆంక్షలు
తిరుమలలో హై అలర్ట్.. వచ్చే నెల 24 వరకు కొనసాగనున్న పోలీసుల ఆంక్షలు
by Jakkula Mamatha |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎటువంటి ర్యాలీలు చేయవద్దని ఆదేశాలు ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నెలపాటు పోలీసుల ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. తిరుపతిలో వచ్చేనెల 24 వరకు పోలీసు ఆంక్షలు ఉంటాయి. అనుమతి లేకుండా ఎటువంటి ఊరేగింపులు, సభలు నిర్వహించవద్దని ఆదేశించారు. ర్యాలీలు, సభలు, భేటీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
Next Story