- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీలో వరద నష్టంపై కేబినెట్ సబ్ కమిటీ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వరదల వల్ల కలిగిన నష్టం, నష్టపోయిన వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని ఈ కమిటీ అంచనా వేయనుంది. ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగురు నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ ఉండగా.. ఈ కమిటీకి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వ్యవహరించనున్నారు. ఏ స్థాయిలో ఎంతెంత నష్టపరిహారం చెల్లించాలి అనే విషయంపై విధివిధానాలను, వరద ముంపు నివారణకు చేపట్టాల్సిన చర్యలను కూడా ఈ కమిటీ అంచనా వేయనుంది.
Advertisement
Next Story