BREAKING: పట్టాలు తప్పిన విశాఖ-కిరండోల్ గూడ్స్ రైలు.. కొనసాగుతోన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు

by Disha Web Desk 1 |
BREAKING: పట్టాలు తప్పిన విశాఖ-కిరండోల్ గూడ్స్ రైలు.. కొనసాగుతోన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దులో నడిచే విశాఖ- కిరండోల్‌ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఒడిశా పాడువా రైల్వే స్టేషన్ శివారు ప్రాంతంలోకి చేరుకోగానే గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్‌పై నుంచి మూడు బోగీలు ఒక పక్కకు ఒరిగాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కిరండోల్-‌విశాఖ ప్యాసింజర్ రైలు కాస్త ఆలస్యంగా నడుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed