- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వరద నష్టంపై ప్రభుత్వం ప్రకటన.. మొత్తం 45 మంది మృతి
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్డెస్క్: వరద నష్టంపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వరదల మూలంగా ఏపీలో మొత్తం 45 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందగా.. గుంటూరు జిల్లాలో ఏడుగురు , పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. మొత్తంగా 1,81,53,870 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 19, 686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం ఏర్పడింది. 3,913 కి.మీ మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయి. 558 కిలో మీటర్ల అర్బన్ రోడ్లు ధ్వంసమయ్యాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగున్నాయి.
Advertisement
Next Story