- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఓటమి బాధలో ఉన్న వైసీపీకి మరో బిగ్ షాక్.. సంచలన ఆరోపణలు
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డొక్కా బాంబు పేల్చారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను వైసీపీ నేతలు రికార్డు చేయించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే జగన్ ప్రభుత్వంపై పలువురిని బెదిరించిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలో ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎంక్వైరీ వేసిన విషయం తెలిసింది. ఈ కేసులో పలువురు ఇంటెలిజెన్స్ అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story