- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మద్యం సీసాలతో వెళ్తూ వ్యాన్ బోల్తా.. జనాలు ఏం చేశారంటే..!
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఫ్రీగా వస్తుందంటే దేన్నీ వదిలిపెట్టని జనాలు.. ఫ్రీగా రోడ్డుపై మద్యం సీనాలు కనిపిస్తే ఉరుకుంటారా..? ఉరుక్కుంటూ వెళ్లి తీసుకొచ్చుకుంటారు. ఎంచక్కా ఊరగాయ నంజుకుని మరీ మద్యం తాగేస్తారు. ఇప్పుడు ఇదే మచిలీపట్నంలోనూ జరిగింది. మద్య సీసాలతో మినీ వ్యాన్ మచిలీపట్నం నుంచి బయల్దేరింది. అయితే చల్లపల్లి వద్దకు వెళ్లగానే అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో మద్యం సీసాలన్నీ రోడ్డుపై పడ్డాయి. ఈ విషయం స్థానికంగా ప్రజలకు తెలిసింది. ఇంకేముంది పరుగెత్తుకుంటూ వెళ్లి మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు. వ్యాన్ బోల్తా పడి బాధల్లో ఉంటే మద్యం సీసాలు ఎత్తుకెళ్లి నష్టం చేయడమేంటని విమర్శలు చేస్తున్నారు.
Advertisement
Next Story