- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి
by Disha Web Desk 16 |
X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో భరధ్వాజ్ అనే బాలుడిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు భరధ్వాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందారు.
Next Story