కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో రాకేష్ (35) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది.

Update: 2024-10-13 16:21 GMT

దిశ,మక్తల్: కుటుంబ కలహాలతో రాకేష్ (35) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది.మాగనూర్ మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి రెండవ కుమారుడు వృత్తి రీత్యా డాక్టర్ గా మహబూబ్‌నగర్ లోని ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా.. ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతదేహాన్ని మక్తల్‌కు తీసుకొచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్టు సమాచారం. అయితే రాకేష్ కు ఓ స్త్రి తో అక్రమ సంబంధం ఉండడంతో..భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండేదని తెలిసిన మిత్రులు అంటున్నారు.


Similar News