సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్

హైదరాబాద్ లోని పగతి భవన్ లో గురువారం సీఎం కేసీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Update: 2023-08-24 14:51 GMT

దిశ, గోదావరి ఖని : హైదరాబాద్ లోని పగతి భవన్ లో గురువారం సీఎం కేసీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ మర్యాదపూర్వకంగా కలిసి  పుష్పగుచ్ఛం అందజేశారు. తనను రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను సీఎం కేసాఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Tags:    

Similar News