సీఎం సహాయ నిధికి ఎల్ ఆండ్ టీ సంస్థ రూ 5.5 కోట్ల విరాళం

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి ఎల్ ఆండ్ టీ సంస్థ సంస్థ. రూ 5.5 కోట్ల విరాళం అందజేసింది.

Update: 2024-10-09 08:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి ఎల్ ఆండ్ టీ సంస్థ సంస్థ. రూ 5.5 కోట్ల విరాళం అందజేసింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను కలిసిన ఎల్ ఆండ్ టీ సంస్థ చైర్మన్ సుబ్రమణ్యం విరాళ చెక్కును అందజేశారు. సీఎం సహాయ నిధికి పలువురు సినీ రం ప్రముఖులతో వివిధ రంగాల వారు విరాళాలు అందించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కాంట్రాక్టు సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఈ దఫా పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నాయి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న మెగా, ఎల్ ఆండ్ టీ సంస్థలు కూడా తమ వంతుగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు అందించడం విశేషం. 

Similar News