ఆరెంజ్ చీరలో ఈ బ్యూటీని చూసి అబ్బా.. హెబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్

'కుమారి 21ఎఫ్' మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-07-04 12:25 GMT

దిశ, సినిమా : 'కుమారి 21ఎఫ్' మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి మూవీ తోనే క్రేజ్ తెచ్చుకుంది. ఆ మూవీ హిట్ అవ్వడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, కథలు ఎంచుకోవడంలో విఫలమవ్వడంతో ఈ అమ్మడి గ్రాఫ్ పడిపోయింది.

ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్లో స్టార్ హీరోలతో నటించే అవకాశం.. ఇంత వరకు రాలేదు. కేవలం చిన్న సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. అయితే, హెబ్బా పటేల్ 2018 లో చేసిన 24 కిస్సెస్ మూవీ వల్ల ఆమెకి చాలా సమస్యల్లో ఇరుక్కుంది. దీని వల్ల అవకాశాలు మరింత తగ్గిపోయాయి. అయినా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

ఈ మధ్య అందాల ఆరబోతలో హీరోయిన్స్ తెగ రెచ్చిపోతున్నారు. ఒకరిని చూసి ఇంకొకరు గ్లామర్ ను పెంచుతూ ఫోటోలకి పోజులు ఇస్తున్నారు. వీళ్లు సినిమాల కంటే సోషల్ మీడియాలో చేసే ఫోటల షోనే ఎక్కువ. తాజాగా ఆ జాబితా లోకి హెబ్బా పటేల్ కూడా చేరిపోయింది. తాజాగా, ఆరెంజ్ చీరలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. చీరలో ఈమెని చూసి కుర్రాళ్ళు అబ్బా.. హెబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News