చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం

చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసానికి పాల్పడింది.

Update: 2023-02-16 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. విశాఖపట్నంలోని వాల్తేరులో చిట్టీ నిర్వాహకురాలి ఇంటిని దీంతో బాధితులు ముట్టడించారు. నగరంలో భారీగా చిట్టీల వ్యాపారాన్ని సూర్యకుమారి నిర్వహించారు. రూ.10 కోట్లు వసూలు చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News