AP News:అమలాపురం నుంచి అప్పనపల్లి వరకు ప్రాయశ్చిత్త పాదయాత్ర

జనసేన నేతల ఆధ్వర్యంలో అమలాపురం నుంచి అప్పనపల్లి వరకు ప్రాయశ్చిత్త పాదయాత్ర అమలాపురం వెంకన్న ఆలయం నుంచి బయలుదేరింది.

Update: 2024-09-28 09:19 GMT

దిశ,అమలాపురం: జనసేన నేతల ఆధ్వర్యంలో అమలాపురం నుంచి అప్పనపల్లి వరకు ప్రాయశ్చిత్త పాదయాత్ర అమలాపురం వెంకన్న ఆలయం నుంచి బయలుదేరింది. జనసేన నాయకులు నల్లా శ్రీధర్ లింగోలు పండు తదితరులు నాయకత్వంలో పలువురు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ బాలయోగి, రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా అధికార ప్రతినిధి నల్లా స్వామి, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, అబ్బిరెడ్డి చంటి, ఏడిద శ్రీను, మాజీ కౌన్సిలర్ జంగా వెంకన్న ఆశెట్టి ఆదిబాబు, కల్వకొలను తాతాజీజనసేన నేతల ఆధ్వర్యంలో అమలాపురం నుంచి అప్పనపల్లి వరకు ప్రాయశ్చిత్త పాదయాత్ర అమలాపురం వెంకన్న ఆలయం నుంచి బయలుదేరింది., ఆర్.డి.ఎస్.ప్రసాద్, కొప్పుల నాగమానస, చిక్కం సూర్య మోహన్, సుధ, ఆకుల సూర్యనారాయణ మూర్తి, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రామకృష్ణ, కార్యదర్శి నల్లా సుబ్బారావు, ది.అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్తిబాబు, జనసేన కన్వీనర్ లింగోలు పండు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.


Similar News