- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డ్రైనేజీ క్లీన్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ MP అభ్యర్థి
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరు బట్టలు ఐరన్ చేస్తున్నారు. మరొకరు దోసలు వేస్తున్నారు. ఇంకొకరు ఏకంగా చిన్నారులకు స్నానాలు చేయిస్తున్నారు. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఏకంగా డ్రైనేజీ క్లీన్ చేశారు. ఈ ఘటన భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం జిల్లాలోని ఆలేరులో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరులో పారిశుధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ క్లీన్ చేశారు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరుగాలంటే కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణను నిండా ముంచాయని అన్నారు.
Next Story