- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లారీల టైర్లు, బ్యాటరీల అపహరణ
by Disha Web Desk 15 |
X
దిశ, భిక్కనూరు : పార్కు చేసి ఉంచిన లారీల నుంచి బ్యాటరీలు, టైర్లు అపహరించుకుపోయిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... దోమకొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండ్ర మధుసూదన్ రావుకు చెందిన రెడీమిక్స్ ప్లాంట్ వద్ద ఎప్పటి మాదిరిగా నాలుగు లారీలు పార్కు చేసి ఉంచారు. ప్లాంటు హైవే పక్కన ఉండడంతో గుర్తు తెలియని దుండగులు రెండు లారీల బ్యాటరీలు, టైర్లు అపహరించుకుపోయారు. సుమారు లక్ష రూపాయల విలువ చేసే వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు సాయంత్రం భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లు ఎస్ఐ సాయి కుమార్ వివరించారు.
Next Story