- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
మహిళ దారుణ హత్య..8 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
by Jakkula Mamatha |
X
దిశ,నందికొట్కూరు:నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ చెందిన మహిళ శాలు బీ (42 ) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంతమంది యువకులు మద్యం సేవించి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు యువకులను విచారిస్తున్నారు.
Advertisement
Next Story