- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గాలివీడు మండలం చిలకలూరిపేటలో ముగ్గురు పిల్లలతో కలిసి గండిమడుగులో దూకి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి.. రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే వారంతా మృతిచెందారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు నాగమణి, నవ్యశ్రీ, దినేష్, జాహ్నవిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story