- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మాలిలో ఉగ్రదాడులు.. 64 మంది మృతి
by Vinod kumar |
X
బమకో : మాలిలో ఉగ్రవాదులు శుక్రవారం ఘాతుకానికి తెగబడ్డారు. ఉత్తర మాలిలోని ఓ సైనిక స్థావరంతో పాటు ప్రయాణికులతో వెళ్తున్న పడవపై టెర్రరిస్టులు జరిపిన వేర్వేరు దాడుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత టింబక్టు పట్టణం సమీపంలోని నైజర్ నదిలో పడవపై దాడి చేశారు. ఆ తర్వాత బాంబా పట్టణంలోని సైనిక స్థావరంపై ఎటాక్ జరిపారు.
ఈ రెండు దాడుల్లో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అల్ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘జమాత్ నస్రల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్’ ఈ దాడి చేసిందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ దాడుల అనంతరం ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లో 50 మంది మిలిటెంట్లు హతమయ్యారు.
Advertisement
Next Story