- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఘోరప్రమాదం సంభవించింది. భీవండిలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో మూడంతుస్థుల భవనం కుప్పకూలింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.
మరో 20-25 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులు ఇప్పటికే దాదాపు 25 మందిని రక్షించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Next Story