రామగుండంలో 8మందికి కరోనా

by vinod kumar |
రామగుండంలో 8మందికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా పంజా విసిరింది. ఒకే రోజు ఎనిమిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రభుత్వాస్పత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్‌తో పాటు రామగుండానికి చెందిన ఒక వ్యక్తికి కూడా కరోనా సోకింది. సీతానగర్‌లో ఇటీవల మరణించిన ఓ వ్యక్తి కుటుంబంలో 8 నెలల పాపతో పాటు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. రాంనగర్‌కు చెందిన సింగరేణి ఎస్‌అండ్‌ పీసీ డ్రైవర్ కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ నిర్దారణ అయింది.ఈ విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed