తెలంగాణలో కరోనా కల్లోలం.. 645 మంది మృతి

by  |
తెలంగాణలో కరోనా కల్లోలం.. 645 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,896 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 82,647 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 59,374 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 22,628 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 645 మంది కరోనాతో మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-338, రంగారెడ్డి-147, కరీంనగర్-121 కేసులు నమోదయ్యాయి.


Next Story

Most Viewed