- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
2గంటల వరకు 39% పోలింగ్
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2గంటలకు వరకు 39శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Advertisement
Next Story