- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా శనివారం ఒక్కరోజే పెద్దపల్లి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇందులో రామగుండం పట్టణంలో 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 140 మంది పాజిటివ్ నిర్ధారణ అయిన వారు హోం ఐసోలేషన్లో ఉండగా, 522 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు.
Next Story