ఉమ్మడి నల్గొండలో 205 కరోనా కేసులు

by vinod kumar |
ఉమ్మడి నల్గొండలో 205 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండలో 128, సూర్యాపేటలో 39, యాదాద్రి భువనగిరి జిల్లాలో 38 కేసులు నమోదు అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed