దేశంలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు

by vinod kumar |
దేశంలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,52,879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 839 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,69,275కు చేరింది. కాగా దేశంలో 11,08,087 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 90,584 మంది డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed