- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
దేశంలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు
by vinod kumar |
X
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,52,879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 839 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,69,275కు చేరింది. కాగా దేశంలో 11,08,087 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 90,584 మంది డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్లో పేర్కొంది.
Advertisement
Next Story