- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పుల్వామాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

X
దిశ, వెబ్డెస్క్ : జమ్మూకాశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో గుర్తు తెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు కాశ్మీర్ జోన్ పోలీసులు శనివారం ట్వీట్ చేశారు. నాగ్ బరేన్ తర్సాన్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ పోలీసులు, కేంద్ర భద్రతాబలగాలకు చెందిన జవాన్లు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
Next Story