- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్.. ఎక్కడ వేశారంటే.?

X
దిశ, వీణవంక : హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక మండలంలో హిమ్మత్నగర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Next Story