- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: కరోనా వ్యాక్సిన్ త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని పట్టణంలో శ్రీ భగవాన్ ధన్వంతరి దేవాలయంలో నిర్విరామంగా 12 గంటల పాటు ఓ భక్తుడి ఘంటానాదం చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన గంగిశెట్టి రాజేశం అనే భక్తుడు కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలని ఈ ప్రయత్నం చేశారు.
ప్రజలు మహమ్మారి నుంచి త్వరగా బయట పడాలనే సంకల్పంతో, వైద్యానికి ప్రత్యక్ష దైవమైన ధన్వంతరి స్వామి దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా ఘంటానాదంను మోగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యలు రాజేశం కుటుంబ సభ్యులను సత్కరించి, వారి సంకల్పం నెరవేరాలని ఆశీర్వదించారు.
Next Story