- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తెలంగాణ సచివాలయంలో తొలి కరోనా మరణం
by vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ సచివాలయంలో తొలి కోవిడ్ మరణం సంభవిచింది. ఇటీవల కరోనా బారినపడిన అసిస్టెంట్ సెక్రటరీ దూడం వెంకట నర్సింహా రాజు(55) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా, తెలంగాణ సచివాలయంలో ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా బారినపడగా కొందరు ఇప్పటికే కోలుకున్నారు. మరికొందరు హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. నర్సింహా మరణం సచివాలయంలో తొలి మరణం కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Advertisement
Next Story